News
భారత స్టాక్ మార్కెట్ మంగళవారం వరుసగా నాలుగో రోజూ పుంజుకుంది. జీఎస్టీ హేతుబద్ధీకరణ, మెరుగైన క్రెడిట్ రేటింగ్ అంచనాలు వంటి అంశాలు ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపాయి.
"నేను రిటైర్ అయినప్పటి నుంచి రోజూ నాలుగు మైళ్ళు నడవడం మొదలుపెట్టాను. అదే నన్ను ఇంత చురుకుగా ఉంచింది. నేను ప్రతిరోజు చాలా ...
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ ఈవో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చం ...
జైపూర్లో జరిగిన ఓ ఆడంబరమైన వేడుకలో మనికా విశ్వకర్మ 'మిస్ యూనివర్స్ ఇండియా 2025' కిరీటాన్ని గెలుచుకున్నారు.
క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ ఇప్పుడు కొత్త కాన్సెప్ట్తో వచ్చింది. కేవలం పది నిమిషాల్లోనే భూమిని కొనుగోలు చేయవచ్చని చెబుతుంది. అయితే ఇది ఒక్క ప్రాజెక్ట్ వరకేనా.. లేదంటే భవిష్యత్తులోనూ రియల్ ఎస్టేట్ రంగ ...
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వచ్చాక చాలా పనులు ఈజీగా అయిపోతున్నాయి. ఇప్పుడు తాజాగా గూగుల్ కూడా తన ఏఐ ఫ్లైట్ డీల్స్ టూల్ తీసుకొచ్చింది. దీనితో విమాన ప్రయాణికులకు ప్రయోజనం చేకూరనుంది.
కూకట్పల్లిలో దారుణం వెలుగు చూసింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న పదేళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. ఒంటిపై కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. తల్లిదండ్రులు ఆఫీసుకు వెళ్ళగా… ఒంటరిగా ఉన్న బాలికను హత్య చేశారు.
ముంబయి నగరంలో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మరోవైపు విమానాల రాకపోకలపైనా ప్రభావం పడింది.
ముంబై: నిరంతర నష్టాలతో సతమతమవుతున్న వొడాఫోన్ ఐడియా (వీఐ) షేర్ ధర సోమవారం, ఆగస్టు 18న అనూహ్యంగా పుంజుకుంది. ఇంట్రాడే ...
తేదీ ఆగస్టు 18, 2025 సోమవారం నాటి పంచాంగం ఇక్కడ తెలుసుకోవచ్చు. శుభ సమయం, వర్జ్యం, రాహు కాలం, దుర్ముహూర్తం వంటి వివరాలు చూడవచ్చు. హిందూ పంచాంగం ప్రకారం ఈరోజు తిథి ఇక్కడ తెలుసుకోండి.
అమెరికాలో కాల్పుల కలకలం రేపింది. న్యూయర్క్ సిటీలో రద్దీగా ఉన్న క్లబ్లో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.
పోలవరం ప్రాజెక్ట్ కాఫర్ డ్యాం కుంగిపోవడంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వమే నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టులో ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results